"సుశాంత్ వాలా నాన్న జై రం కూతురు పెల్ల కోసం దాచుకున్న దాబ్బు తీసి సుశాంత్ కొసన్ ఒకా మన్చి బైక్ కొంటాడో ..." ఆ బైక్ ఇంతికి తీసుకోచి పూజారి కి ఫాన్ చేసి" ఐయ్యా శాస్త్రి గారు, మా అబ్బాయ్ కి బైక్ కోన్నాను మీరు వచ్చి పూజా చేయాలి..."అని అంటాడ. దానికి శాస్త్రి "అలగే జై రం గారు... కని డబ్బులు లెనప్పుడు ఇంన్ని ఖర్చులు ఎండొంకు అండి...దాని బదులు వడికి ఎదైన్న ఒక ఉద్యాగం చూసుకోమనచ్చుగా" అని అంటాడు. అప్పుడు జై రామ వాడికి ఉద్యగం వచ్చింది అండి...కని అపీస్ కి ఎలా వేలాలి బైక్ లెకునండ్ అని చెప్పి మురిసిపోతాడు. అది అంట వినా పంతులు "బ్రహ్మండంమైన వార్త చెపారు అండి...వస్తునాను జై రామ గారు" అని ఫోన్ కట్ చేస్తాడు.
జై రామ చలా అనంధం గా ఉన్నాడు. కని ఒక పక్క కిటికీ నుంచి చుస్తున వాళ పల్లివి చాలా భద పడుతు ఉంటుంది....ఎలా చేపలొ తెలియాక మోణంగా ఉండిపోతుంది.... ఇంకొక వైపు సుశాంత్ వాళ ప్రియురాలు ప్రగణా తో గుడికి వెలతాడు."సుశాంత్ ఏంటి నువ్వు చేస్తాన పాని నాకేం నచ్లేదు, నేను నీకు ఒద్దు అననప్పుడు నాతో మాటలదకూడదు అనీ చూసుకుని ,ఇప్పుడు నా టైమ్ వచ్చేసరకి నన్ను వోదిలేస్తునవ్ కద?" అని కోపం తో ప్రగణ ఆరుస్తుంది.అపుడు సుశాంత "ప్రగణ ప్లేసే ఈదీ గుడి, మెలిగ మాట్లాడు అంతా మననే చుస్తునరు" అని అంటాడ."ఒద్దు నేను ఇలానే అరుస్తాను... ఈదీ నా జీవితానికి సంబదించిన విషయము...నేను నిన్ను ఏదో శ్రీ రామ చందురుడివి అనుకోను....కని నువ్వు కుడా అందరి లగ నన్ను వాడుకాని విదిల్లేసె రకం నువ్"అని అంటుంది...అపుడు సుశాంత "ప్రగణ ఒఖ్హ సరి నేను చేపేధి విను...ఈ జాబ్ 9:00 to 5:00,నాకు ఈ జాబ్ సెట్ అవ్వదు అనీ చేపాడు." అప్పుడు ప్రగణ కోపంగా సుశాంత చెంప మీద కోటి..."మర నాకు ఏందుక అన్ని అశలు పాటివూ....నా కోసం ఉంటా అని" అని ఏడుస్తుంది....సుశాంతకి ఎం చెప్పలో అర్థం కలెదు "నేను ముందే చేపన్న కద మా ఇంటిలో సుస్కేస్సూఫుల్ గా లైన్ వాలని వోపుకోరు... నా ఎందుక ఇలా చేసవ్"అని అడగుతంది.దానికి సమాదానం సుశాంత "నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నువు నన్ను అర్థం చేసుకునెదానివి... ఈ రోజు నన్ను చెపుకోడానికే టైమ్ ఇవలెధు... ఇంక చాలు" అని బధాతో వెళ్లిపోతాడు....
ఈదీ అంతా సుశాంత వాళ ఆనయ్య చాటు గా చుస్తాడు... సుశాంత రం కి ఫాన్ చేసి కోపం తో"రేయ్ ఎక్కడ ఉన్నవ్ నా బైక్ తీసుకుని రా... అంతా అయిపొయింది" అని ఫాన్ కట్ చేస్తాడు. అపుడు ప్రగణ అనా వాళ ఫ్రెండ్స్ తో అచ్చి సుశాంత నీ ఫెస కి కవర్ కటి రక్తం వచేల కొడతారు...సుశాంత ఏంత ప్రాంయతించిన తప్పించుకోలడు. అంతా కొటినా తరువాతా "రేయ్ నా చెల్లి ని పట్టుకని ఎడుస్తునాదాని నీను ఇలా కొటమ అననది నిజాయతే నిను ఎప్పుడో చంపసే వాడని" అని చెప్పి వెల్లిపోతాడ వాలా ఫ్రెండ్ తో రం అక్కడికి వచ్చి చూసి ఒక వైపు పడిపొఇన సుశాంత ని చుసి షాక్ అఈయడూ... వెంటనె రం ఇంకొక బాబాయి సహాయం తో సుశంత ని లెప్పి హాస్పిటల్ కి తీస్కోకని వెలతారు... ట్రీటమెంట్ అయ్యాక "చినా దెబల్హే ఇంటికి వేలం పదా" అని అంటాడు... అ మాట విన రం వాడిని పిచ్వాడి ల చూస్తాడు.
మరోక వైపు వాళ నన్న జయ రం బైక్ కి పూజ చేయిస్తనడూ అపుడు సుశాంత రక్తం దేబాలోతో ఇంటికి వస్తాడు.. అది చుసి జయ రం షాక్ ఇయన్ "ఏంట్ర ఈ దెబ్బలు" అని అడగుతాడు. "నేను జాబ్ కి జాయిన్ అవ్వలెదు నాన్న" అనా మాటా విని అ బైక్ ని చూసి చాలా ఎమోషనల్ అయాడు "అసల్లా ఏం జరిగింది రా" అని ఆడుగుతాడు. "అంటే నేను ప్రగణ అని ఒక అమాయి ని ప్రేమిస్తునాను.వాలా అన్నయ్య నేను ఇంకొకలాగా అర్థం చెసుకొన్నడు" అని అంటడు.. ఆదీ విన జయ రం కి చాలా కోపం వస్తుంది ఎందుకంటై వాళ అకక పెల్ల కోసన్ దాచుకన్న డబ్బుతో ఆ బైక్ కొనడు... అపటివారకు ఉన్న సంతశయం అంతా పాయి సుశాంత చెంప మీద ఒకటి పీకి" నువ్వు ఈ జంమలో మరవ్ రా... చి నీ భ్రతకూ" అని తోసేస్త్తదు. అపుడు సుశాంత మెదడు పానీ చేయదూ ఎందుకంటై తన జీవితంలో వాల అనా ఎపుడు కొటలేధు ఆ మాటలు కి భదాపడీ వెనకకు పడుతుంటె రం పట్టుకుంటాడూ పల్హవి వచీ బ్రతిమలాడుతుంది కానీ జయ రం తలుపులు ముసేస్తాడు.